AP ENDOWMENTS SECRETARY TAKES OATH AS EX-OFFICIO MEMBER OF TTD BOARD _ టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం
Tirumala, 08 July 2026: The Secretary to the AP Endowments Department, Sri K. Kannababu, took oath as the Ex-officio Member of the TTD Board of Trustees at the Srivari Temple in Tirumala on Wednesday.
The TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary administered the oath of office. Later Sri Kannababu, along with his family members, had darshan of Venkateswara Swamy.
The Vedic scholars rendered Veda Ashirvachanam at the Ranganayakula Mandapam. The Additional EO presented Srivari laminated portrait and Tirtha Prasadams.
TTD CV&SO Sri Murali Krishna, Dy EOs Sri Bhaskar and Smt Prasanthi, along with other officials, were present on the occasion.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయశాఖ కార్యదర్శి ప్రమాణ స్వీకారం
తిరుమల, 2026 జూలై 08: టీటీడీ ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యునిగా దేవాదాయ శాఖ కార్యదర్శి శ్రీ కె.కన్నబాబు బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీ కె.కన్నబాబు కు శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అదనపు ఈవో అందించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, డిప్యూటీ ఈవోలు శ్రీ భాస్కర్, శ్రీమతి ప్రశాంతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.



