TARIGONDA FETE FROM MARCH 6-14 _ మార్చి 6 నుండి 14వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 28 FEBRUARY 2025: The annual Brahmotsavam in Sri Narasimha Swamy temple at Tarigonda will be observed from March 06-14 with Ankurarpanam on March 05.
The important days includes Dhwajarohanam between 8am and 8:30am in the auspicious Meena Lagnam on March 06, Kalyanotsavam, Garuda Seva,
on March 11, the most important Rathotsavam and Dhooli Utsavam on March 12, Vasanthotsavam on March 14 followed by Chakra Snanam in the noon and Dhwajavarohanam in the evening.
While on March 15, Pushpayagam will be observed from 5pm to 8pm.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి 6 నుండి 14వ తేదీ వరకు తరిగొండ శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2025 ఫిబ్రవరి 28: తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో మార్చి 6 నుండి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
06-03-2025
ఉదయం – ధ్వజారోహణం(ఉదయం 8 నుండి 8.30 గంటల మధ్య మీన లగ్నంలో)
రాత్రి – హంసవాహనం,
07-03-2025
ఉదయం – ముత్యపుపందిరి వాహనం
రాత్రి – హనుమంత వాహనం
08-03-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సింహ వాహనం
09-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – పెద్దశేష వాహనం
10-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – గజవాహనం
11-03-2025
ఉదయం – తిరుచ్చి ఉత్సవం
రాత్రి – సర్వభూపాల వాహనం(సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం( రాత్రి 11 నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు)
12-03-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – ధూళి ఉత్సవం
13-03-2025
ఉదయం – సూర్యప్రభవాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం (సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు), పార్వేట ఉత్సవం( రాత్రి 7 నుండి 8 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 8.30 నుండి 10.30 గంటల వరకు)
14-03-2025
ఉదయం – వసంతోత్సవం (ఉదయం 7 నుండి 9 గంటల వరకు), చక్రస్నానం (మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి – ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు)
మార్చి 15వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.