KKS CONSTRUCTIONS DONATES Rs.50.20 LAKH _ టీటీడీకి రూ.50.20 లక్షలు విరాళం
Tirumala, 03 July 2026: A Tamilnadu based KKS Constructions company, donated Rs.50.20 lakh to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust on Friday.
The representatives of the company handed over the donation DD to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.50.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 జూలై 03: తమిళనాడుకు చెందిన కేకేఎస్ కన్స్ట్రక్షన్స్ సంస్థ శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50.20 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

