Rs.4.41 CRORE TO TTD BIRRD TRUST _ టీటీడీకి రూ.4.41 కోట్లు విరాళం
Tirumala, 13 July 2026: Hyderabad-based RS Brothers Retail India Limited on Monday donated Rs.4.41 crore to the TTD-run BIRRD Trust.
The donation DDs were handed over by the company’s Chairman, Sri Potti Venkateswarlu, and Directors Sri S. Rajamouli, Sri T. Prasada Rao, and Smt. Potti Malathi Lakshmi Kumari to TTD Chairman Sri B.R. Naidu and Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీకి రూ.4.41 కోట్లు విరాళం
తిరుమల,2026జూలై 13: హైదరాబాద్ కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ బర్డ్ ట్రస్టుకు రూ.4.41 కోట్లు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ శ్రీ పొట్టి వేంకటేశ్వర్లు, డైరెక్టర్లు శ్రీ ఎస్.రాజమౌళి, శ్రీ టి.ప్రసాదరావు, శ్రీమతి పొట్టి మాలతి లక్ష్మీ కుమారి లు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి లకు విరాళం డీడీలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

