TENDER AND AUCTION OF MIXED RICE ON OCT 29_ అక్టోబ‌రు 29న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

Tirupati, 17 Oct. 19: The tender and auction of mixed rice which was offered by devotees in the Hundials of Tirumala and other sub-shrines will be carried out on October 29.

About 9,345kgs of mixed rice will be auctioned on that day. For further details contact TTD Marketing Office during office hours in working days: 0877-2264429.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 29న మిక్సిడ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

తిరుపతి, 2019 అక్టోబ‌రు 17: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన బియ్యంను అక్టోబ‌రు 29వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.

ఇందులో మిక్సిడ్‌ బియ్యం 9,345 కేజిలు టెండర్‌ మరియు వేలంలో ఉంచనున్నారు.

ఆసక్తి గలవారు అక్టోబ‌రు 29వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.3,000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తోపాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌  www.tirumala.org సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.