R-DAY AT GOKULAM _ గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

TIRUMALA, 24 JANUARY 2023: The Republic Day celebrations will be observed in Tirumala on January 26.

 

TTD EO Sri AV Dharma Reddy will host the flag by 7am followed by R-Day speech at Gokulam Rest House premises on Thursday.

 

All Tirumala based HoDs, officials and employees will take part.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

 

గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

తిరుమల, 2023 జనవరి 24: తిరుమలలోని అద‌న‌పు ఈవో క్యాంపు కార్యాలయమైన గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో జనవరి 26న గురువారం గణతంత్ర వేడుకలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఈఓ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పొల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.