శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

తిరుపతి ఫిబ్రవరి-6, 2009: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 7, 8వ తేదీలలో స్థానిక మహతి ఆడిటోరియంనందు ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తదితరులు నటించిన ”శ్రీకృష్ణార్జున యుద్ధం” చిత్రాన్ని సాయంత్రం 6 గంటలకు ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.