శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమం

తిరుపతి, మే-22, 2009: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా మే 23,24 తేదిలలో సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు స్వర్గీయ ఎన్‌.టి.ఆర్‌, ఎస్‌.వి.రంగారావు, తదితరులు నటించిన  ”శ్రీరామపట్టాభిషేకం” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు. కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.