శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సు & పి.జి. కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు అడ్మిషన్లకై ధరఖాస్తులు

శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సు & పి.జి. కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు అడ్మిషన్లకై ధరఖాస్తులు

తిరుపతి, మే,29, 2011: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వేంకటేశ్వర ఆర్ట్సు & పి.జి. కళాశాలలో 2011-12 సంవత్సం కొఱకు అడ్మిషన్లకై అర్హులైన విద్యార్థుల నుండి వివిధ కోర్సులకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. ముఖ్యంగా బి.ఏ., బి.కాం., బి.ఎస్సీ., కోర్సులలో తెలుగు & ఇంగ్లీష్‌ మీడియంల నందు చేరుటకుగాను ధరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరడమైనది. రు.25/-లు చెల్లించి కళాశాల కార్యాలయం నందు పనివేళలలో ధరఖాస్తులు పొందాల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.