CORONA AWARENESS PROGRAM TO EMPLOYEES ON SEPTEMBER 30 _ సెప్టెంబ‌రు 30న శ్వేత‌లో క‌రోనా అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

Tirumala, 28 Sep. 20: A corona awareness program to employees will be conducted to employees of TTD at SVETA on September 30 between 11am and 1pm.

According to SVETA Director Sri Ramanjulu Reddy, renowned Cardiologist Dr Vanaja will interact with employees in online and clear the doubts of employees on Corona if any.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు 29న శ్వేత‌లో క‌రోనా అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం

తిరుప‌తి, 2020 సెప్టెంబరు 27: తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో ఈ నెల 29వ తేదీ బుధ‌వారం ఉద‌యం 11 ‌నుండి ‌మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు క‌రోనాపై టిటిడి ఉద్యోగుల‌కు ఆన్‌లైన్ ద్వారా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని శ్వేత సంచాల‌కులు శ్రీ రామాంజుల‌రెడ్డి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

గుండె వైద్య నిపుణురాలు డాక్ట‌ర్ వ‌న‌జ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై క‌రోనా సోకిన వారికి గుండె జ‌బ్బులు రాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నే అంశంపై స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తార‌ని తెలిపారు. ఉద్యోగులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు.      

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.