CS OF AP OFFERS PRAYERS GODDESS PADMAVATHI_ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
Tiruchanoor, 24 Aug. 19: The Chief Secretary of Andhra Pradesh Sri LV Subrahmanyam offered prayers to Goddess Padmavathi in Tiruchanoor on Saturday evening.
On his arrival at temple Tirupati JEO Sri P Basanth Kumar, Temple DyEO Smt Jhansi Rani and temple priests welcomed him with temple honors. After darshan of the Goddess Tirupati JEO presented Ammavari Prasadam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
తిరుపతి, 2019 ఆగస్టు 24: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న శ్రీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పి.బసంత్కుమార్, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వస్త్రం, అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా , ఆర్డీవో శ్రీ కనక నరసారెడ్డి , ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్ శ్రీమతి మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.