RAMAYANA DISCOURSE IN JUBILEE HILLS _ ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో సంక్షిప్త రామాయణ ప్రవచనాలు

Hyderabad, 03 April 2022: A week-long discourse in Sankshipta Ramayanam will be organized in the Srivari temple at Jubilee Hills from April 4-10 in connection with Sri Rama Navami festival.

Renowned scholar and spiritual orator Dr Mylavarapu Srinivasa Rao will render the pravachanam every day between 7pm and 8:30pm.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయంలో సంక్షిప్త  రామాయణ ప్రవచనాలు
 
 హైదరాబాద్, 2022, ఏప్రిల్‌  03: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో టిటిడికి చెందిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ప్రముఖ ప్రవచనకర్త డా. మైలవరపు శ్రీనివాసరావుతో సంక్షిప్త రామాయణ ప్రవచన కార్యక్రమం  జరుగనుంది. 
 
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడు రోజుల పాటు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.