TTD CHAIRMAN CALLS ON FORMER KARNATAKA CM _ కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని కలసిన టీటీడీ చైర్మన్

Tirumala,18 August 2022: TTD Chairman Sri YV Subba Reddy paid a courtesy call to the Honourable CM of Karnataka Sri. Basavaraj Bommai and former Karnataka CM Sri BS Yediyurappa at the GMR Rest House in Tirumala on Thursday evening.

On the occasion, he felicitated the CM and former CM of Karnataka with shawls and also Sri Venkateswara statues.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని కలసిన టీటీడీ చైర్మన్

తిరుమల 18 ఆగస్టు 20 22: కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజు బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి శ్రీ యడ్యూరప్ప శ్రీవారి దర్శనార్థం గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. జిఎంఆర్ అతిథి గృహంలో బస చేసిన వీరిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని శాలువతో సత్కరించి స్వామివారి ప్రతిమలను బహూకరించారు.

అంతకుముందు డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్ర నాథ్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది