VACCINE ADMINISTERED TO JEO _ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి

TIRUPATI, 12 APRIL 2021: JEO Smt Sada Bhargavi was administered with Covid vaccine on Monday in TTD Central hospital at Tirupati.

She called upon other employees of TTD to take the vaccine as per the guidelines issued by the Central and State governments.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి 12 ఏప్రిల్ 2021: టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నాను. టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని టీటీడీ కేంద్రీయ వైద్య శాలలో ఆమె వ్యాక్సిన్ వేయించుకున్నారు.

ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది