జనవరి 4న డయల్‌ యువర్‌ ఇ.ఓ 

జనవరి 4న డయల్‌ యువర్‌ ఇ.ఓ

తిరుమల, 03 జనవరి 2013: ప్రతినెలా మొదటి శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఇ.ఓ కార్యక్రమం జనవరి 4వ తారీఖున జరుగనుంది.
 
ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. అందుకు భక్తులు సప్రదించవలసిన నెంబరు. 0877-2263261.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.