BUS DONATED _ టీటీడీకి బస్సు విరాళం

Tirumala, 08 April 2023: Chennai based Ashok Leyland has donated Rs. 31 lakhs worth bus to TTD on Saturday.

The President Sri Sanjeev Kumar of the company donated the vehicle keys to TTD EO Sri AV Dharma Reddy in front of Tirumala temple.

Tirumala DI Sri Janakirami Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి  బస్సు విరాళం
 
తిరుమల, 2023 ఏప్రిల్‌ 08: తిరుమల శ్రీవారికి శనివారం ఒక బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ దంపతులు రూ.31 లక్షల విలువైన  బస్సును అందజేశారు. 
 
ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డికి అందజేశారు.
 
ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ జానకిరామరెడ్డి, అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.