ఫిబ్ర‌వ‌రి 13న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

ఫిబ్ర‌వ‌రి 13న రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2020 ఫిబ్ర‌వ‌రి 05: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన సిల్వర్‌  కోటెడ్‌ రాగి రేకులు ఫిబ్ర‌వ‌రి 13న టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు.

ఇందులో సిల్వర్‌  కోటెడ్‌ రాగి రేకులు ( 24 లాట్‌లో – 200 కేజిలు, ఒక లాట్ 287 కేజిలు) -25 లాట్లు  వేలానికి ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org  లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.