DIWALI GREETINGS EXTENDED _ ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలి తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు.

Tirumala, 13 Nov. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy extended Deepavali Greetings to the devotees on Friday.

The Chairman said, let the Diwali lights fill in the eyes of everyone. On the day when Demon Narakasura was killed by Satyabhama, let it be the day of the demolition of Covid pandemic in the country as well across the world. I wish Lord Venkateswara bestow his benign blessings on all of us”, he maintained.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ప్రతి ఇంట ఆనంద దీపాలు వెలగాలి తెలుగు ప్రజలకు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు.

తిరుమల. 13 నవంబరు 2020: ఈ దీపావళి తెలుగు ప్రజలందరి ఇళ్లలో ఆనంద దీపాలు వెలిగించాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహం తో ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం లభించాలని ఆయన కోరారు.

నరకాసురుని సత్యభామ వధించినట్లు గానే కరోనాను అంతం చేయగలిగేంత శక్తి శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రజలందరికీ ప్రసాదించాలని శ్రీ సుబ్బారెడ్డి కోరారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది