భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి గిరిజనులకు అర్చక శిక్షణ ద్వారా హైందవ ధర్మంపై అవగాహణ – ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, జూన్-2, 2008: తి.తి.దే., ఆధ్వర్యంలో ‘శ్వేత’ నందు గిరిజనులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం వెనుక ఒక తాత్త్విక ఆలోచన వున్నదని తి.తి.దే., పాలకమండలి ఛైర్మెన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు వారం రోజులపాటు నిర్వహించనున్న గిరిజన గొరవలులకు పూజా […]
