General News
SEMINAR ON “LEAD INDIA 2020 _ స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తి – ” లీడ్ ఇండియా 2020 ” ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తి – ” లీడ్ ఇండియా 2020 ” ప్రారంభించిన టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, జూన్-27, 2008: ఒకప్పుడు స్వామివివేకానంద భారతదేశానికి స్పూర్తినందిచాడని ఆయన స్పూర్తి అనేక మంది జీవితాలలో వెలుగును నింపిందందని తితిదే కార్యనిర్వాహణాదికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్వేత నందు ”లీడ్ ఇండియా 2020” అను కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఇ.ఓ మాట్లాడుతూ అద్యాపకులుగా వున్నవారు అనేకరకాల […]
BHAKTHI CHAITANYA YATRA- SRI NARASIMHA RADHAM REACHES TIRUPATI _ తిరుపతి చేరుకున్న శ్రీనృసింహరథం
Tirupati, 25 June 2008: As part of Chaturyuga Bandham Bhakti Chaitanya Yatra, the “Sri NARASIMHA RADHAM” reached Tirupati on June 25. Pujas are performed to the Lord on Sri Rama Radham at Ramanuja circle at 8.30AM. Later the Radham was taken out in a procession to Aliperi. Sri Dheekshitulu acted as in charge of the […]
ARCHAKA TRAINING FOR SC, ST & FISHERMEN COMMUNITY_ ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి జూన్-24, 2008: ప్రతి మనిషి ఆరోగ్యకరమైన జీవనవిధానం ఎలా గడపాలో నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని, ఎస్సి, ఎస్టి, మత్స్యకారులకు అర్చకశిక్షణను వేగవంతం చేయాలని తి.తి.దే, కార్యనిర్వహణాధికారి శ్రీ కె.వి.రమణాచారి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన 4వ బ్యాచ్ మత్స్యకారులకు పూజావిధానంపై శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవరకు 120 […]
అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి
అర్చకులు భగవత్ స్వరూపం – టిటిడి ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, జూన్-16, 2008: మన వృత్తి ధర్మాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా వుండేవిధంగా నిరంతరం పనిచేసుకుంటూ పోవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు జరిగిన శైవాగమ అర్చకుల మొదటి బ్యాచ్ శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఇ.ఓ.మాట్లాడుతూ అర్చకస్వామి భగవత్ స్వరూపమని, మనకు ఎంత తెలిసినా ఇంకా కొంత తెలుసుకోవాలనే తపన వుంటేనే […]
భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి గిరిజనులకు అర్చక శిక్షణ ద్వారా హైందవ ధర్మంపై అవగాహణ – ఈవో శ్రీ కె.వి.రమణాచారి తిరుపతి, జూన్-2, 2008: తి.తి.దే., ఆధ్వర్యంలో ‘శ్వేత’ నందు గిరిజనులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం వెనుక ఒక తాత్త్విక ఆలోచన వున్నదని తి.తి.దే., పాలకమండలి ఛైర్మెన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు వారం రోజులపాటు నిర్వహించనున్న గిరిజన గొరవలులకు పూజా […]
వేదాలు పురాణ ఇతిహాసాలను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ
వేదాలు పురాణ ఇతిహాసాలను రక్షిస్తాయి – ఆచార్య సత్యనారాయణశర్మ తిరుపతి, 2010 మార్చి 04: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వేద సదస్సులో రెండవ రోజు సమావేశంలోని రెండవ పత్రంలో పత్ర సమర్పకులు సమర్పించిన వివరాలు – ఈ సదస్సు అగస్త్యవేదికలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యకక్షులుగా శ్రీ విశ్వనాధగోపాలకృష్ణశాస్త్రి రాజమండ్రి గారు విచ్చేసారు. మొదటగా శ్రీమార్తి సత్యనారాయణశర్మ హైదరాబాదు వాస్తవ్యులు ”వేదములు అతీంద్రియ విజ్ఞానం” గురించి ఉపన్యసించారు. కృష్ణయజుర్వేద […]
