JEO INSPECTS KT AND SRIVARIMETTU _ కపిలతీర్థం లో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ పాలకమండలి సభ్యులు పరిశీలన

TIRUPATI, 22 NOVEMBER 2021: JEO Sri Veerabrahmam and TTD Trust Board Member Sri P Ashok Kumar on Monday inspected Sri Kapileswara Swamy temple.

Due to the recent heavy downpour, three pillars of the Mandapam have fallen. The board member instructed the concerned to revive the structure as early as possible.

Later the JEO also inspected the damaged footpath at Srivarimettu and directed the Engineering officials to complete the restoration works on a fast pace.

SE 3 Sri Satyanarayana, DyEO Smt Shanti were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కపిలతీర్థం లో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ పాలకమండలి సభ్యులు పరిశీలన

తిరుపతి 22 నవంబరు 2021: తిరుపతి కపిలతీర్థం ఆలయంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన మండపాన్ని జెఈవో శ్రీ వీరబ్రహ్మం, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ సోమవారం పరిశీలించారు.

కూలిపోయిన మండపం పనులు వీలైనంత త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను వీరు ఆదేశించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు.

శ్రీవారి మెట్టు మార్గంలో  జెఈవో పరిశీలన

భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో దెబ్బతిన్న ఫుట్ పాత్, రోడ్డును జెఈవో శ్రీ వీరబ్రహ్మం సోమవారం పరిశీలించారు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఎస్ ఈ శ్రీ సత్యనారాయణ,డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది