Rs.30LAKHS DONATED _ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.30 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 18 Dec. 20: Raipur based AK Constructions owners Sri Boyapati Ramanayya and Smt Sri Lakshmi couple donated Rs.30lakhs to SVBC Trust.

They have handed over the DD for the same to TTD Additional EO and the SVBC MD Sri AV Dharma Reddy at his camp office in Tirumala on Friday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.30 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2020 డిసెంబ‌రు 18: రాయ‌పూర్‌కు చెందిన ఎకె క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అధినేత శ్రీ బోయ‌పాటి ర‌మ‌ణ‌య్య‌, శ్రీల‌క్ష్మి దంప‌తులు రూ.30 ల‌క్ష‌లు శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు విరాళంగా అందించారు.

శుక్ర‌వారం నాడు తిరుమలలోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో, ఎస్వీబీసీ ఎండి శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డికి ఈ మేర‌కు విరాళం డిడిని దాత‌లు అందచేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.