Rs. ONE CRORE DONATED TO ANNAPRASADAM TRUST _ అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత

TIRUPATI, 12 NOVEMBER 2021: Nellore based Contractor, Builders Association of India AP Chairman, Bhavani Constructions MD Sri Pankaj Reddy on Friday donated Rs. 1,00,10,116 to SV Annaprasadam Trust.

He met TTD EO Dr KS Jawahar Reddy in his chambers in Administrative Building at Tirupati along with Board Member Sri Sanjeevaiah and handed over the DD for the same.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నదానం ట్రస్ట్ కు రూ కోటి విరాళం

డిడిని ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి అందించిన దాత

తిరుపతి 12 నవంబరు 2021: నెల్లూరు పట్టణానికి చెందిన కాంట్రాక్టరు, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎపిచైర్మన్, భవాని కన్ స్ట్రక్షన్స్ ఎండి శ్రీ పంకజ్ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారి అన్నదానం ట్రస్ట్ కు రూ 1, 00,10,116 ( కోటి పది వేల నూట పదహారు) విరాళం అందించారు.

తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో ఆయన ఎమ్మెల్యే, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ కిలివేటి సంజీవయ్య తో పాటు ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలసి ఈ మేరకు డిడిని అందించారు. కార్యక్రమంలో శ్రీ పంకజ్ రెడ్డి సతీమణి శ్రీమతి సరిత పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది