TWO TONNES OF PICKLES DONATED _ టీటీడీకి 2 టన్నుల ఊరగాయల బహూకరణ

Tirumala, 5 Feb. 21: A donor hailing from Tadepalli Mandal of Guntur district of Andhra Pradesh Sri K Ramu has donated two tonnes of various Pickles to TTD on Friday over the hands of TTD Chairman Sri YV Subba Reddy at Annaprasadam Complex in Tirumala. HDPP Co option member Sri Penchalaiah was also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీకి 2 టన్నుల ఊరగాయల బహూకరణ
 
 తిరుమల, 05 ఫిబ్ర‌వ‌రి 2021: గుంటూరు జిలా తాడేపల్లి మండలం చిర్రావూరు కు చెందిన కాటూరి రాము టీటీడీ కి 2 టన్నుల వివిధ రకాల ఊరగాయలను శుక్రవారం బహూకరించారు. అన్నదానం భవనంలో ఆయన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ద్వారా ఊరగాయలను అందించారు. స్వామివారి అన్న ప్రసాదంలో భక్తులకు వీటిని వడ్డించాలని దాత కోరారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సలహా మండలి సభ్యులు శ్రీ పి. పెంచలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.