VAISAKHA POURNAMI GARUDA SEVA ON APRIL 29_ ఏప్రిల్‌ 29న వైశాఖ పౌర్ణమి గరుడసేవ

Tirumala, 27 April 2018: The monthly Pournami Garuda Seva will be observed on April 29 in Tirumala on Sunday.

Lord Sri Malayappa Swamy will take celestial ride on Garuda Vahanam between 7pm and 9pm and bless the devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

ఏప్రిల్‌ 29న వైశాఖ పౌర్ణమి గరుడసేవ

ఏప్రిల్‌ 27, తిరుమల 2018: తిరుమలలో ఏప్రిల్‌ 29వ తేదీన ఆదివారం వైశాఖమాస పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ఈ సంవత్సరంలో మొదటిసారిగా పౌర్ణమి గరుడసేవ జరుగనుండడం విశేషం. దీనినే చిత్రా పౌర్ణమిగానూ వ్యవహరిస్తారు. తమిళ భక్తులు విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.