KALIKIRIKONDA TEMPLE TO MERGE IN TTD _ నవంబరు 27న టిటిడి ఆధీనంలోకి కలికిరికొండ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
Tirupati, 23 Nov. 20: Another ancient temple dedicated to Lord Venkateswara located in Chittoor district is set for official merger in TTD on November 27.
The temple located in Kalikirikonda at Penumuru mandal will merge in TTD after the Endowments officials handover the relevant papers to TTD authorities on that day at the scheduled time between 7:30am and 9am.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరు 27న టిటిడి ఆధీనంలోకి కలికిరికొండ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం
తిరుపతి, 2020 నవంబరు 23: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలికిరికొండ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్నినవంబరు 27వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య టిటిడిలోకి విలీనం చేసుకోనున్నారు.
తిరుపతి, 2020 నవంబరు 23: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కలికిరికొండ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయాన్నినవంబరు 27వ తేదీ ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య టిటిడిలోకి విలీనం చేసుకోనున్నారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆలయానికి సంబంధించిన రికార్డులు, ఇతర పత్రాలను టిటిడి అధికారులకు అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.