CHAIRMAN INVITES CM FOR MAHA SAMPROKSHANAM OF ORISSA TEMPLE _ భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి – ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

TIRUPATI, 10 MAY 2022: The Honourable CM of AP Sri YS Jaganmohan Reddy has been invited for the Maha Samprokshanam fete of Sri Venkateswara temple at Orissa by TTD Chairman Sri YV Subba Reddy at Tadepallegudem CM Camp Office on Tuesday.

 

TTD has constructed at temple in Bhuvaneshwar and the Vigraha Pratista Pujas will commence from May 21 onwards with Maha Samprokshanam on May 26.

 

TTD EO Sri Gunabhushan Reddy, AEO Sri Dora Swamy were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

భువనేశ్వర్ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు రండి

– ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

తిరుపతి 10 మే 2022: భువనేశ్వర్‌లో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్ధానం మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ చైర్మన్‌ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. మంగళవారం ఉదయం తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

మే 21 వ తేదీ నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, 26వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయని చైర్మన్ వివరించారు. టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ గుణభూషణ రెడ్డి, ఏఈవో శ్రీ దొరస్వామి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.