CJI OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

TIRUMALA, 09 JUNE 2022: The Honourable Chief Justice of India Justice NV Ramana Offered prayers in Tirumala temple along with his family members. 

Earlier on his arrival at Maha Dwaram, he was welcomed by TTD EO Sri AV Dharma Reddy.  

Later he has also offered prayers to Sri Varaha Swamy temple.

Deputy EOs Sri Ramesh Babu, Sri Harindranath, VGO Sri Bali Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

తిరుమల, 2022 జూన్ 09: తిరుమల శ్రీవారిని గురువారం రాత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారి దర్శనానంతరం శ్రీ వరాహస్వామివారిని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ దర్శించుకున్నారు.’

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ హరీంద్రనాథ్, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.