J&K Lt.GOVERNOR REACHES TIRUMALA _ జమ్మూకాశ్మీర్ గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్

Tirumala, 5 Nov. 20: Lieutenant Governor of J&K Sri Manoj Sinha reached Sri Padmavathi Rest House in Tirumala on Thursday evening.

TTD Chairman Sri YV Subba Reddy, Addl EO Sri AV Dharma Reddy received the Honourable Lt.Governor.

Reception Officials Sri Balaji, Sri Prabhakar Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జమ్మూకాశ్మీర్ గవర్నర్ ను కలిసిన టీటీడీ చైర్మన్.

తిరుమల. 5 నవంబరు 2020: శ్రీవారి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చిన జమ్మూకాశ్మీర్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా ను పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి తో పాటు కలిశారు. గవర్నర్ ను శ్రీ సుబ్బారెడ్డి శాలువా కప్పి సత్కరించారు. టీటీడీ అమలు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు, కోవిడ్ 19 వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది