TS GUV AND UNION MINISTER IN VAIBHAVOTSAVAMS _ నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి

HYDERABAD, 11 OCTOBER 2022: The Honourable Governor of Telangana State Her Excellency Smt Tamilisai Sounderrajan and Union Minister Sri Kishen Reddy had darshan of Sri Venkateswara on Tuesday in Hyderabad.

 

As part of the ongoing Sri Venkateswara Vaibhavotsavams at NTR Stadium in Hyderabad, the Governor and Union Minister offered prayers to the replica of Sri Venkateswara Swamy.

 

Officers welcomed the dignitaries and offered Theertha Prasadams.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నమూనా ఆలయంలో శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి
 
హైదరాబాద్, 2022 అక్టోబరు 11: హైదరాబాద్ లో టిటిడి నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాల్లో మొదటి రోజు మంగళవారం రాత్రి నమూనా ఆలయంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి దర్శించుకున్నారు.
 
వీరికి అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.