సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు తిరుపతి ఫిబ్రవరి-21, 2009: తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో ఫిబ్రవరి 22వ తేదిన సనాతన హిందూ ధార్మిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ధర్మప్రచార పరిషత్ కార్యదర్శ డా||చిలకపాటి విజయరాఘవాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు 6,7వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు ధర్మపరిచయం, 8,9,10వ తరగతి విద్యార్థులకు ధర్మప్రవేశిక పరీక్షలను […]
