తితిదే పథకాల దాతలకు ఇక ఎస్ఎంఎస్ సమాచారం
తితిదే పథకాల దాతలకు ఇక ఎస్ఎంఎస్ సమాచారం తిరుపతి, 2012 అక్టోబరు 3: ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం సనాతన హిందూ ధర్మ ప్రచారంతో పాటు పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది. ఇందుకోసం పథకాలను, ట్రస్టులను నిర్వహిస్తోంది. ఈ ట్రస్టులు, పథకాలకు దేశ, విదేశాల నుండి భక్తులు విరాళాలు అందించి స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు. ఇలాంటి దాతలకు ఎస్ఎంఎస్ల ద్వారా విరాళాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని తితిదే నిర్ణయించింది. ఇందుకోసం […]
