పాడిపశువులను దానముగా (వితరణ) ఇవ్వగోరు భక్తులకు విన్నపము
పాడిపశువులను దానముగా (వితరణ) ఇవ్వగోరు భక్తులకు విన్నపము తిరుపతి, మార్చి-31, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయము మరియు దేవస్థానము అనుబంధ ఆలయముల నిత్య కైంకర్యముల కొరకు పాడిపశువులను దానముగా (వితరణ) ఇవ్వగోరు భక్తులకు విన్నపము ఏమనగా!ప్రస్తుతము తిరుపతి నందు వున్న యస్.వి.గోసంరక్షణశాల యందు దానంగా ఇచ్చిన పశువుల సంఖ్య పరిమితికి మించి అధికమైనందున తగినంత స్థలము లేనందున మరియు త్రాగునీటి ఎద్దడి వలన, తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలి నిర్ణయము […]
