CHAIRMAN VISITS GT, KRT _ శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామ స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

TIRUPATI, 16 AUGUST 2023: TTD Trust Board Chairman Sri B Karunakara Reddy during his maiden visit after taking the reins of TTD Board Chief, prayed in the temples of Sri Govindaraja Swamy and Sri Kodandarama Swamy on Wednesday.

TTD JEO Sri Veerabrahmam received and felicitated the Chairman.

After darshan, the TTD board Chairman was rendered Vedasirvachanam by the respective temple archakas.

DyEOs Smt Shanti, Smt Nagaratna were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ కోదండ రామ స్వామిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్

తిరుపతి 16 ఆగస్టు 2023: టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారి శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం ఉదయం తిరుపతి లోని శ్రీ గోవింద రాజస్వామి ఆలయం, శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయాన్ని దర్శించారు. శ్రీ గోవింద రాజ స్వామి, శ్రీ రాముల వారి దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. జేఈవో శ్రీ వీరబ్రహ్మం చైర్మన్ ను శాలువతో సత్కరించారు. డిప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్న చైర్మన్ వెంట ఉన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది