‘నాధనీరాజనం’ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ
‘నాధనీరాజనం’ కార్యక్రమానికి విశేష ప్రజాదరణ
తిరుమల, డిశెంబర్-05, 2009: తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రతిరోజు దేశంలోని ప్రముఖ కళాకారులచేత నిర్వహిస్తున్న ‘నాధనీరాజనం’ కార్యక్రమం విశేష ప్రజాదరణ పొందుతున్నది. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్ సాయంత్రం 7.00 గంటల నుండి 8.30 నిమిషాల వరకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విషయం విధితమే. ఈ నాధనీరాజనం కార్యక్రమంలో డిశెంబర్ 1వ తేది నుండి 31వ తేది వరకు పాల్గొను కళాకారుల వివరాలు ఇందువెంట జతపరుస్తున్నాము.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.