శ్రీవారికి చిత్రహారతి

శ్రీవారికి చిత్రహారతి

తిరుపతి, జూలై-3,  2009: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా జూలై 4,5 తేదీలలో సాయంత్రం 6 గంటలకు స్థానిక మహతి ఆడిటోరియంనందు స్వర్గీయ ఎన్‌.టి.రామారావు, ముక్కామాల, బి.సరోజ తదితరులు నటించిన  ”జగదేకవీరుని కథ” చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తారు.

కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.