లతామంగేష్కర్ గాత్రంలో అన్నమయ్య కీర్తనలు
లతామంగేష్కర్ గాత్రంలో అన్నమయ్య కీర్తనలు తిరుమల, 2010 జనవరి 29: ప్రపంచ ప్రఖ్యాతగాయిని ”భారతరత్న” డాక్టర్ లతామంగేష్కర్ తొలిసారిగా ప్రధమ తెలుగు వాగ్గేయకారుడు శ్రీతాళ్లపాక అన్నమాచార్యుని సంస్కత కీర్తనలను స్వయంగా స్వరపరచి ఆలపించిన సి.డి.లు తితిదే 2010 జనవరి 30న తిరుమల నాదనీరాజనం మండపంలో విడుదలచేస్తుంది. ఈ సి.డి.లలో డా||లతామంగేష్కర్ అన్నమయ్య రచించిన ఏడు సంస్కృత కీర్తనలు ఆలపించారు. అవి 1. మాజహిహి 2. తవమాంద్రష్టుం 3. ఏవందర్శయసి 4. థవిధాచరణం5. త్వమేవశరణం 6. యాదృశానాం… 7. […]