తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం తిరుమల, 2020 ఆగస్టు 12: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన జరిగింది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని […]