AP CS OFFERED PRAYERS AT TIRUCHANOOR TEMPLE _ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

Tirupati,1 June,2023:AP chief secretary DR KS Jawahar Reddy on Thursday evening offered prayers at Sri Padmavati temple, Tiruchanoor.

 

He was received at the temple gates by Dyeo Sri Govindarajan and later presented ammavari thirtha Prasadam.

 

Tirupati District Collector Sri Venkataramana Reddy and RDO Sri Kanaka Narasa Reddy were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి

తిరుపతి 1 జూన్ 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గురువారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్దకు చేరుకున్న డాక్టర్ జవహర్ రెడ్డి కి డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు డాక్టర్ జవహర్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటరమణ రెడ్డి, ఆర్డీవో శ్రీకనక నరసారెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది