COMPETITIONS FOR CHILDREN _ ఫిబ్రవరి 1న అన్నమాచార్య కళామందిరంలో అచ్యుతాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థం పోటీలు 

TIRUPATI, 30 JANUARY 2023: On the occasion of Bheeshma Ekadasi on February 1, competitions in shlokas will be held at Annamacharya Kalamandiram in Tirupati on that day.

Children below 10 years shall take part in Achyutastakam and Vishnu Sahasranama Stotram shloka competition at 9am. Winners will be given away prizes.

For more information contact 9676615653.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి 1న అన్నమాచార్య కళామందిరంలో అచ్యుతాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్థం పోటీలు

తిరుపతి, 30, జనవరి 2023: టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో 10 సంవత్సరాల లోపు పిల్లలకు అచ్యుతాష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రం కంఠస్తం పోటీలు నిర్వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఉదయం 9 గంటలకు పోటీలకు హాజరు కావచ్చు. ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారు.

ఇతర వివరాలకు 9676615643 నంబర్లో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.