GOLDEN PEETHAM DONATED TO SRI PAT _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి బంగారు కల్యాణోత్సవం పీఠ బహుకరణ

Tiruchanoor , 16 Jan. 20:   Chennai based donors,  Sri Ravi Sanna Reddy and Sri Ramurthy donated Rs. 50lakhs worth golden Kalyanotsava Peetham to Sri Padmavathi Ammavari temple at Tiruchanoor on Thursday. 
 
TTD Trust Board Chairman Sri YV Subba Reddy has handed over the golden peetham to Tirupati JEO Sri P Basanth Kumar in Sri Krishnamukha Mandapam in the temple. 
 
DyEO Smt Jhansi Rani was also present. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి  బంగారు కల్యాణోత్సవం  పీఠ బహుకరణ

తిరుపతి, 2020 జనవరి 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి చెన్నైకి చెందిన శ్రీ రవిసన్న‌ రెడ్డి,  శ్రీ బాలాజీ రామూర్తి అనే భక్తులు  గురువారం రాత్రి రూ.50 లక్షలు విలువగల  బంగారు కల్యాణోత్సవం  పీఠను  అమ్మ‌వారికి బహూకరించారు.

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని  శ్రీ కృష్ణ‌ స్వామి ముఖ మండపంలో దాతలు టిటిడి ఛైర్మన్ శ్రీ  వై.వి.సుబ్బా రెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బసంత్ కుమార్‌కు  అందించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీ రాణి,  ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.