Rs. 30 LAKHS DONATED TO SVAT_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళం

Tirumala, 2 Jul. 19: A Bengalore based devotee Sri Muralikrishna donated Rs. 30lakhs to SC Annaprasadam trust on Tuesday.

He has handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju in Srivari temple.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.30 లక్షలు విరాళం

తిరుప‌తి, 2019 జూలై 02: టిటిడి శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు మంగ‌ళ‌వారం రూ.30 లక్షల 3 వేల రూపాయ‌లు విరాళంగా అందింది. క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగుళూరుకు చెందిన శ్రీ ముర‌ళికృష్ణా ఈ మేరకు విరాళం డిడిని శ్రీవారి ఆలయంలో టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజుకు అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.