TIRUMALA TEMPLE FOOTFALL BACK TO NORMALCY _ మార్చిలో 19.72 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

19.72 LAKH DEVOTEES GETS SRIVARI DARSHAN IN MARCH 

HUNDI COLLECTS Rs.128crores

Tirumala, 07 April 2022: TTD on Thursday announced that in the month of March 2022 as many as 19.72 lakh devotees were provided hassle-free Srivari Darshan.

Following are other records for the month of March

  1. Srivari Hundi collections were 128.64 crore.
  1. 9.54 lakh devotees offered hair donations
  1. 24.10 lakh devotees were provided Anna Prasadam.
  1. 486.52 MLD of water was consumed.
  2. 36.06 lakh units of electricity were used.
  1. 1.04crore laddus were bought by devotees
  1. 8028 Srivari Sevakulu rendered service

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చిలో 19.72 ల‌క్ష‌ల మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 07: మార్చి నెల‌లో 19.72 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. సర్వదర్శ‌నం ప్రారంభించిన త‌రువాత భ‌క్తుల సంఖ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతోంది. మార్చి నెల‌లో న‌మోదైన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– రూ.128.64 కోట్లు హుండీ కానుకల ద్వారా లభించింది.

– 9.54 ల‌క్ష‌ల మంది భ‌క్తులు శ్రీ‌వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు.

– 24.10 ల‌క్ష‌ల మంది భ‌క్తులు అన్న‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు.

– 486.52 ఎమ్ఎల్ డి నీటిని వినియోగించారు.

– 36.06 ల‌క్ష‌ల యూనిట్ల‌ విద్యుత్ వినియోగించారు.

– 1.11 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు పంపిణీ చేశారు.

– 8,028 మంది శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు సేవ‌లందించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.