TIRUPPAVAI CONTESTS ON JANUARY _ జనవరి 4న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై పాశురాల పోటీలు
Tirupati, 27, December,2019: TTD Alwar Divya Prabandha Project will be organizing Tiruppavai Pasura Parayanam contest for students of AP and Telangana at Annamacharya Kalamandir in Tirupati on January 4.
In the first category, students from Class I to V and the in second category students from VI to X shall participate and the winners will be awarded first, second and the third prizes.
TTD has clarified that the participants in these contests were not entitled for any conveyance or boarding. expenses. Interested students shall register their names at Annamacharya Kalamandiram before 9 am on January 4.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జనవరి 4న తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై పాశురాల పోటీలు
తిరుపతి 27, డిసెంబరు 2019: తిరుపతి 27టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీ తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు తిరుప్పావై పాశురాల పోటీలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా మెదటి శ్రేణిలో 1 నుండి 5వ తరగతి వరకు, రెండవ శ్రేణిలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నవచ్చు. ఇందులో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేస్తారు.
ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు టిటిడి నుండి ఎలాంటి రవాణా, వసతి ఖర్చులు ఇవ్వబడవు. ఆసక్తి గల విద్యార్థులు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జనవరి 4వ తేదీ ఉదయం 9.00 గంటల లోపు తమ పేర్లు నమోదు చేసుకోవలేను.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.
తిరుపతి 27, డిసెంబరు 2019: తిరుపతి 27టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీ తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు తిరుప్పావై పాశురాల పోటీలు నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా మెదటి శ్రేణిలో 1 నుండి 5వ తరగతి వరకు, రెండవ శ్రేణిలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నవచ్చు. ఇందులో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేస్తారు.
ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థినీ విద్యార్థులకు టిటిడి నుండి ఎలాంటి రవాణా, వసతి ఖర్చులు ఇవ్వబడవు. ఆసక్తి గల విద్యార్థులు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జనవరి 4వ తేదీ ఉదయం 9.00 గంటల లోపు తమ పేర్లు నమోదు చేసుకోవలేను.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.