VAHANAM BEARERS FELICITATED _ వాహ‌నం బేర‌ర్ల‌కు వ‌స్త్రబ‌హుమానం

TIRUMALA, 30 SEPTEMBER 2022: TTD Trust Board Chairman Sri YV Subba Reddy has donated Vastrams to all the 80 vahanam bearers on Friday.

Salem devotee Sri Tangadorai distributed these clothes to Vahanam Bearers over the hands of Sri YV Subba Reddy.

This event took place in Vaibhavotsava Mandapam. Temple Pattedar Sri Uma Maheswar Reddy was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2022 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

వాహ‌నం బేర‌ర్ల‌కు వ‌స్త్రబ‌హుమానం

తిరుమల, 2022 సెప్టెంబ‌రు 30: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ప‌ని చేస్తున్న 80 మంది వాహ‌నం బేరర్ల‌కు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి శుక్ర‌వారం వ‌స్త్రబ‌హుమానం చేశారు.

త‌మిళ‌నాడులోని సేలంకు చెందిన శ్రీ తంగ‌దొరై ఈ వ‌స్త్రాల‌ను ఛైర్మ‌న్ చేతుల‌మీదుగా పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ స్వామివారిని త‌మ భుజాల మీద మోయ‌డం వాహ‌న‌బేర‌ర్ల‌కు ల‌భించిన గొప్ప అదృష్ట‌మ‌న్నారు.
         
వైభ‌వోత్స‌వ మండ‌పంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆల‌య పార్‌ప‌త్తేదార్ శ్రీ ఉమామ‌హేశ్వ‌ర్‌రెడ్డి ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.