జూన్ 28న మహాతిలో ”పాండురంగ మహత్యముసస చిత్ర ప్రదర్శన
జూన్ 28న మహాతిలో ”పాండురంగ మహత్యముసస చిత్ర ప్రదర్శన
తిరుపతి, జూన్-27, 2008: శ్రీవారికి చిత్రహారతి కార్యక్రమంలో భాగంగా స్థానిక మహాతి ఆడిటోరియం నందు జూన్ 28వ తేది శనివారం సాయంత్రం 6 గంటలకు స్వర్గీయ ఎన్.టి.ఆర్, అంజలీదేవి తదితరులు నటించిన ”పాండురంగ మహత్యము” ఉచితంగా ప్రదర్శిస్తారు. ఈ చిత్రానికి శ్రీకమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు.
కనుక పురప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.