POURNAMI GARUDA SEVA ON MAY 16 _ మే 16న తిరుమ‌ల‌లో వైశాఖ పౌర్ణమి గరుడసేవ

మే 16న తిరుమ‌ల‌లో వైశాఖ పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2022 మే 15: తిరుమలలో మే 16వ తేదీ సోమ‌వారం వైశాఖ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

TIRUMALA, 15 MAY 2022: Vaisakha Pournami Garuda Seva will be observed in Tirumala on May 16 between 7pm and 9pm.

 

Sri Malayappa will take a celestial ride on Garuda Vahanam along four Mada streets and bless His devotees.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI