లోక క్షేమార్థమే వేద ధర్మం – ప్రొ. హరేకృష్ణ శతపతి
లోక క్షేమార్థమే వేద ధర్మం – ప్రొ. హరేకృష్ణ శతపతి తిరుమల, 1 ఆగష్టు 2013 : భారతదేశానికి తనువు, మనసు, ఆత్మ అయిన వేదం ప్రపంచానికే అదర్శనీయమని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య హరేకృష్ణ శతపతి ఉద్ఘాటించారు. గురువారం నాడు ధర్మగిరిలోని వేదపాఠశాలను సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్ధేశించి వేద ధర్మం గురించి ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి ధర్మం సంవిధానమన్నారు. అట్టి ధర్మాన్ని ప్రబోధించేది వేదమన్నారు. భగవత్ శంకరాచార్యుల […]