అవినీతిని నిర్మూలిస్తేనే దేశాభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ టిటిడిలో ముగిసిన విజిలెన్స్ అవగాహన వారోత్సవం
అవినీతిని నిర్మూలిస్తేనే దేశాభివృద్ధి : టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ టిటిడిలో ముగిసిన విజిలెన్స్ అవగాహన వారోత్సవం తిరుపతి, 2019 నవంబరు 02: అవినీతిని నిర్మూలిస్తేనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. టిటిడిలో అక్టోబరు 28న ప్రారంభమైన విజిలెన్స్ అవగాహన వారోత్సవం శనివారం నాడు ముగిసింది. ఈ సందర్భంగా తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని […]