GOKULAM DECORATED FOR REPUBLIC DAY CELEBRATIONS_ గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

Tirumala, 25 January 2018: Gokulam rest house, the seat of Joint Executive Officer of TTD has been decorated with flowers and lights for the ensuing Republic Day, tomorrow.

Sri KS Sreenivasa Raju will participate as Chief Guest after flag hoisting at 7.30am and all HODs will attend the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

గణతంత్ర వేడుకలకు గోకులం ముస్తాబు

తిరుమల, 2018 జనవరి 25: తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం జనవరి 26న గణతంత్ర వేడుకలకు ముస్తాబైంది. తిరుమలలోని జెఇఓ క్యాంపు కార్యాలయమైన ఈ భవనం ప్రాంగణంలో ఐదేళ్లుగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాలను టిటిడి నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 7.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారు. ఈ కార్యక్రమంలో తిరుమలలో విధులు నిర్వహించే వివిధ విభాగాధిపతులు, సిబ్బంది పొల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.